టీపీసీసీ అధ్యక్షుడికి ఎంపీ శుభాకాంక్షలు

60చూసినవారు
టీపీసీసీ నూతన అధ్యక్షుడిగా నియమితులైన మహేష్ కుమార్ గౌడ్ ను హైదరాబాద్ లోని అయన నివాసంలో ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఆదివారం మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందించి శుభాకాంక్షలు తెలిపారు. ఆయనతో పాటు టీపీసీసీ మీడియా కో ఆర్డినేటర్ శ్రీకాంత్ యాదవ్, కాంగ్రెస్ నాయకుడు వెంకటేష్ గౌడ్ తదితరులు సైతం మహేష్ కుమార్ గౌడ్ కు శుభాకాంక్షలు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్