తెలుగు రాష్ట్రాల్లో ప్రసిద్ధిగాంచిన ఖైరతాబాద్ వినాయక విగ్రహం ఏర్పాటుకు నిర్వాహకులు సోమవారం కర్ర పూజ చేశారు. ఈ కార్యక్రమంలో ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా అయన కర్ర పూజ చేసి విగ్రహ ఏర్పాట్లను ప్రారంభించారు. కాగా గత ఏడాది 63 అడుగుల ఎత్తు 28 అడుగుల వెడల్పుతో విగ్రహాన్ని రూపొందించిన విషయం తెలిసిందే.