నూతన మున్సిపల్ చైర్మన్ ను సన్మానించిన బిజెపి నాయకులు

85చూసినవారు
నూతన మున్సిపల్ చైర్మన్ ను సన్మానించిన బిజెపి నాయకులు
రంగారెడ్డి జిల్లా తుక్కుగూడ మున్సిపల్ చైర్మన్ గా నూతనంగా ఎన్నికైన బిజెపి నాయకులు బరిగెల హేమలత రాజుని బిజెపి నాయకులు కలిసి గురువారం సన్మానించినారు. రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు మొగిలి దుర్గాప్రసాద్, జిల్లా ఉపాధ్యక్షులు నీరుకంటి రాఘవేందర్ గౌడ్ జరిగిన సన్మాన కార్యక్రమంలో పాల్గొని శాలువా కప్పి మిఠాయిలు తినిపించడం జరిగింది. ఈ సందర్భంగా తుక్కుగూడ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తానని హేమలత చెప్పడం జరిగిందన్నారు.

సంబంధిత పోస్ట్