గణనాధుని భక్తి భావనతో 10,000 దీపార్చన

85చూసినవారు
కాప్రా జమ్మిగడ్డ నెహ్రూ నగర్ లోని త్రిశూల్ యూత్ ఆధ్వర్యంలో లోక కళ్యాణార్థానికై విగ్నేశ్వరుడికి పెద్ద సంఖ్యలో మహిళలు పాల్గొని విఘ్నేశ్వరుడి నామస్మరణతో 10, 000 వేల దీపార్చన కార్యక్రమం భక్తి భావనతో అత్యంత వైభవంగా నిర్వహించారు, దీపాల కాంతులలో విగ్నేశ్వరుడు దర్శనం భక్తులకు అత్యంత భక్తి భవనతో దర్శించుకోవడం జరిగింది.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్