కాంగ్రెస్ పార్టీ సమన్వయ సమావేశం

56చూసినవారు
రానున్న పార్లర్మెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం ప్రతి కార్యకర్త కృషి చేయాలని కాంగ్రెస్ పార్టీ నాయకులు పిలుపునిచ్చారు. ఈ మేరకు ఎన్నికల్లో భాగంగా మంగళవారం మల్కాజ్ గిరి పార్లమెంట్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ సమన్వయ సమావేశాన్ని మేడిపల్లిలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అభ్యర్థి సునిత. ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి, సింగిరెడ్డి హరి వర్ధన్ రెడ్డి, మలిపెద్ది సుధీర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్