సమస్యలకు పరిష్కారం చూపుతాం: ఎమ్మెల్యే

73చూసినవారు
మల్కాజిగిరిలోని సఫీల్గూడ పార్కులో ఉన్న సమస్యలకు పరిష్కారం చూపుతామని ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి, పార్లమెంటు బీఆర్ఎస్ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి హామీ ఇచ్చారు. పార్కులో వారు గురువారం మార్నింగ్ వాక్ నిర్వహించారు. నిత్య జీవితంలో ఎదుర్కొంటున్న ఒత్తిడి నుంచి బయటపడేందుకు వ్యాయామం దోహద పడుతుందన్నారు. ఎంపీగా గెలిపిస్తే స్థానికంగా ఉండి ప్రజలకు అందుబాటులో ఉంటానని రాగిడి లక్ష్మారెడ్డి తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్