శామీర్ పేటలో దొంగలు బీభత్సం

57చూసినవారు
శామీర్ పేటలో దొంగలు రెచ్చిపోతున్నారు. మాజిద్ పూర్ లోని ప్రజయ్ హోమ్స్ లో తాళం వేసిన ఇళ్లను టార్గెట్ చేస్తూ చోరీలు చేస్తున్నారు. అనిల్ కుమార్ యాదవ్ అనే వ్యక్తి పంక్షన్ కు వెళ్లి తిరిగి వచ్చేసరికి 13 తులాల బంగారం, 68 వేల నగదు దొంగిలించారు. బాధితుడు పోలిస్ స్టేషన్ లో పిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్