ఎంతమంది పార్టీని వదిలేసి వెళ్లిన తాము కెసీఆర్ తోనే ఉంటాం..

2594చూసినవారు
ఎంతమంది పార్టీని వదిలి వెళ్ళిన తాము కెసీఆర్ తోనే ఉంటామని, మేము కసి మీద ఉన్నామని, మల్కాజ్ గిరిలో గెలుస్తామని మేడ్చల్ ఎమ్మేల్యే మల్లారెడ్డి అన్నారు. మంగళవారం శామీర్ పేటలో అయన మాట్లాడుతూ. బిల్డింగులు కూలగోడతామని బెదిరించి మన లీడర్లను కాంగ్రెస్ లో చేర్చుకుంటూన్నారని, ఇటీవల చిర్యాలలో ఓ బీఆర్ఎస్ నేత ఇంటికి వెళ్ళిన కాంగ్రెసోళ్లు నా పార్టీలో చేరతావా లేదంటే నీ పంక్షన్ హాల్ కులగోట్టాల అని బెదిరించారని వాపోయారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్