వైకుంఠధామంలో షెడ్డు ఏర్పాటు

64చూసినవారు
వైకుంఠధామంలో షెడ్డు ఏర్పాటు
మేడ్చల్ మండల పరిధిలోని పూడూరు గ్రామ వైకుంఠధామంలో గ్రామస్తులు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు డాక్టర్ కంభం వెంకట్ రాజ్ రూ. 3లక్షల నిధుల వ్యయంతో షెడ్డు ఏర్పాటు చేయించినట్లుగా తెలిపారు. గ్రామంలోని ప్రజలు దహన సంస్కారాలు చేసే సమయంలో కూర్చునేందుకు వీలుగా షెడ్డును ఏర్పాటు చేసినట్లుగా వెల్లడించారు. గ్రామంలోని ప్రజలకు తనవంతు సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని పేర్కొన్నారు. గ్రామ అభివృద్ధికి తన సహకారం ఉంటుందని అన్నారు.

సంబంధిత పోస్ట్