రాధాకిషన్ రావుకు మరో బిగ్ షాక్

67చూసినవారు
ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుడిగా ఉన్న టాస్క్ ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్ రావు రిమాండ్ కు ఈ నెల 12వరకు బుధవారం హైదరాబాద్ నాంపల్లి కోర్టు పొడిగించింది. కాగా ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇప్పటికే రాధాకిషన్ రావు జైలులో ఉన్నారు. జైలులో లైబ్రరీకి వెళ్లేందుకు రాధాకిషన్ రావుకు కోర్టు అనుమతి లభించింది. దీంతో పాటు జైలు సూపరింటెండెంట్ ను కలిసేందుకు సైతం కోర్టు రాధాకిషన్ రావుకు అనుమతి ఇచ్చింది.

సంబంధిత పోస్ట్