రైతులను కాంగ్రెస్ సర్కార్ దగా చేసింది: కేటీఆర్

79చూసినవారు
రైతులను కాంగ్రెస్ సర్కార్ దగా చేసింది: కేటీఆర్
రైతులను కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర విమర్శలు చేశారు. శుక్రవారం హైదరాబాద్ మీడియా సమావేశంలో ఆయన పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ అన్యాయం చేసిందని కేటీఆర్ ధ్వజమెత్తారు. రుణ మాఫీ విషయంలో సీఎం రేవంత్ రెడ్డి రైతులను దగా చేశాడని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సన్న వడ్లకు మాత్రమే ఇస్తానని చెప్పి మోసం చేస్తున్నారని వివరించారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్