లాస్యకు స్పీకర్ నివాళి.. సభ వాయిదా

66చూసినవారు
హైదరాబాద్ కంటోన్మెంట్ దివంగత మాజీ ఎమ్మెల్యే లాస్యా నందితకు మంగళవారం స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ సంతాపం తెలిపారు. ఎమ్మెల్యేగా గెలిచిన కొద్ది రోజులకే రోడ్డు ప్రమాదంలో మరణించడం బాధాకరమని అన్నారు. ఆయన ఆదేశాలలో సభలో సభ్యులంతా రెండు నిమిషాలు మౌనం పాటించారు. అనంతరం సమావేశాలను బుధవారానికి వాయిదా వేశారు. కాగా, లాస్య సంతాప తీర్మాణాన్ని సీఎం రేవంత్ రెడ్డి ప్రవేశపెట్టారు.

సంబంధిత పోస్ట్