బస్సు కాలుపై ఎక్కడంతో విద్యార్థినికి గాయాలు

78చూసినవారు
బస్సు కాలుపై ఎక్కడంతో విద్యార్థినికి గాయాలు
కుత్భుల్లాపూర్ నియోజకవర్గంలో ఇంజనీరింగ్ విద్యార్థిని కాలేజీ అయిపోగానే ఇంటికి వెళ్లేందుకు ఐసిఐఎల్ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు ఎక్కింది. ఈ క్రమంలో బస్సు డ్రైవర్ సడెన్ బ్రేక్ వేయడంతో ఆ విద్యార్థిని రోడ్డుపై పడగా, ఆమె కాలుపై బస్సు ముందు చక్రం వెళ్లడంతో విద్యార్థినికి తీవ్ర రక్త స్రావం అయింది. బాధితురాలి తండ్రి ఫిర్యాదు మేరకు పేట్ బషీరాబాద్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్