దుండిగల్ ఓఆర్ఆర్ సమీపంలో రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి

8461చూసినవారు
దుండిగల్ ఓఆర్ఆర్ సమీపంలో రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధి దుండిగల్ ఓఆర్ఆర్ సమీపంలో జ్యోతరావ్ పూలే విగ్రహం వద్ద ఆదివారం రోడ్డు ప్రమాదం జరిగింది. టెక్ మహేంద్ర యూనివర్సిటీ విద్యార్ధి మృతి చెందాడు. మరో ముగ్గురు విద్యార్దులకు గాయాలు అయ్యాయి. ప్రాదమిక దర్యాప్తు లో మృతి చెందిన యువకుడు వరంగల్ కి చెందిన అన్నమనేని మేఘాంశ్ 2వ సం" బి. టెక్ మహేంద్ర యూనివర్సిటీ విద్యార్థి మృతి చెందాడు.

సంబంధిత పోస్ట్