గంజాయి పట్టుకున్న ఎస్ఓటి పోలీసులు

587చూసినవారు
గంజాయి పట్టుకున్న ఎస్ఓటి పోలీసులు
కుత్బుల్లాపూర్ నియోజక వర్గం దుండిగల్ పీఎస్ పరిధిలో సైబరాబాద్ ఎస్ఓటి పోలీసులు ముగ్గురు ఒరిస్సా యువకులను పట్టుకుని రూ. 33, 750/- విలువ చేసే 1. 35 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. సమాచారం మేరకు ఎస్ఓటి మేడ్చల్ & టీం దుండిగల్ పీఎస్ పరిధిలోని బుధవారం ఓపెన్ ల్యాండ్, బౌరంపేట వద్ద రంజన్ దాస్, కేశవ్ కౌర్, గంగా గంజాయి వ్యాపారులను పట్టుకున్నారు.
ప్రధానంగా వీరు డైలీ లేబర్ ను టార్గెట్ చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్