కార్ఖానాలో బీఆర్ఎస్ నాయకుల సమావేశం

52చూసినవారు
బీఆర్ఎస్ పార్టీ సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గం 5వ వార్డుకు సంబంధించిన కీలక సమావేశం కార్ఖానాలో జరిగింది. సమావేశానికి బీఆర్ఎస్ సీనియర్ నాయకురాలు నివేదిత మంగళవారం హాజరయ్యారు. ఈ సందర్భంగా కంటోన్మెంట్ ఉప ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై సమగ్రంగా చర్చించారు. కిరణ్, పెంట శ్రీహరి, షర్విన్, రావుల సతీశ్, నాగేందర్, బబ్లు, రవి, అశోక్, వేణుగోపాలచారి, శ్రీనివాస్, రాజశేఖర్, యాదిగిరి, కిషోర్ పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్