సికింద్రాబాద్ లో బాబు జగ్జివన్ రామ్ జయంతి వేడుకలు

61చూసినవారు
భారత దేశ ఉప ప్రధాని బాబు జగ్జివన్ రామ్ జయంతి వేడుకలు సికింద్రాబాద్ లో మాదిగ సంఘాల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా జగ్జివన్ రామ్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ.. జగ్జివన్ రామ్ అంటరాని వారు శ్రేయస్సు కోసం తన జీవితం అంకితం చేశారన్నారు.

సంబంధిత పోస్ట్