సంపులో పడి ఒకరు మృతి

76చూసినవారు
సంపులో పడి ఒకరు మృతి
సంపులో పడి ఒకరు మృతి చెందిన ఘటన శుక్రవారం జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. కౌకూర్ ఓం శ్రీహైట్స్ అపార్ట్మెంట్ వద్ద సంపులో పడి నవీన్(21) అనే వ్యక్తి మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. మృతుడు జవహర్నగర్ పరిధిలోని శాంతినగర్కు చెందిన వ్యక్తి గుర్తించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్