గుర్తు తెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతి

50చూసినవారు
గుర్తు తెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతి
రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ నియోజకవర్గం రాయకల్ టోల్ ప్లాజా వద్ద ఆదివారం తెల్లవారుజామున గుర్తుతెలియని వాహనం ఢీకొట్టడంతో ఓ వ్యక్తి మృతి చెందాడు. స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో, ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. మృతుడి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్