తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది వేడుకల్లో ఉప్పల్ ఎమ్మెల్యే

57చూసినవారు
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది వేడుకల్లో ఉప్పల్ ఎమ్మెల్యే
తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని బీఆర్ఎస్ దశాబ్ది వేడుకలను తెలంగాణా భవన్ లో కేసీఆర్ నాయకత్వంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ. ఎంతోమంది అమరవీరుల త్యాగ ఫలం కేసీఆర్ దీక్ష వల్ల సిద్ధించిన తెలంగాణా ఈ పదేళ్లలో ఎన్నో మైలురాళ్ళును అధిగమించిందన్నారు. అభివృద్ధి లో దేశానికి తలమానికంగా నిలిచిందన్నారు.

సంబంధిత పోస్ట్