ప్రెస్ క్లబ్ లో ఇఫ్తార్ విందు... హాజరైన మంత్రి కోమటిరెడ్డి

66చూసినవారు
పవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని ప్రెస్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందును నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఎమ్మెల్యే దానం నాగేందర్ లు హాజరయ్యారు. ప్రత్యేక ప్రార్థనల అనంతరం ముస్లిం సోదరులచే ఉపవాస దీక్షను విరవింపజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. దానం నాగేందర్ సికింద్రాబాద్ పార్లమెంట్ అభ్యర్థిగా బరిలో దిగుతారని తెలిపారు.

సంబంధిత పోస్ట్