ఘనంగా జోతిరావు పూలే జయంతి వేడుకలు

56చూసినవారు
మీర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ లో జోతిరావు పూలే జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించిన కాంగ్రెస్ శ్రేణులు ఈ కార్యక్రమనికి ముఖ్యఅతిధిగా సామిడి గోపాల్ రెడ్డి విచ్చేసి జోతిరావు పూలే గణనివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో ధరవత్ స్వామి నాయక్, నక్క బాలకృష్ణ, దేవరపల్లి యది రెడ్డి, చరణ్ రెడ్డి వంశీ, రవీందర్, ఆలేటి నాని, శివకుమార్, ఎమ్మార్పీఎస్ అంజయ్య మరియు తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్