యాదవులకు మొదటి సారి అవకాశం వచ్చింది

73చూసినవారు
స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి హైదరాబాద్ పార్లమెంట్ పరిధిలో యాదవులకు అవకాశం రాలేదని మొదటి సారి బీఆర్ఎస్ పార్టీ అధినేత యాదవులకు అవకాశం ఇచ్చారని సైదాబాద్ యాదవ సంఘం నేతలు తెలిపారు. ఈ మేరకు బీఆర్ఎస్ పార్టీ హైదరాబాద్ పార్లమెంట్ అభ్యర్థి గడ్డం శ్రీనివాస్ యాదవ్ కు మద్దతు తెలుపుతూ యాదవ సంఘం నేతలు ఆదివారం సైదాబాద్ లో సమావేశం నిర్వహించారు. రానున్న ఎన్నికల్లో గడ్డం శ్రీనివాస్ యాదవ్ ను గెలిపించాలని కోరారు.

సంబంధిత పోస్ట్