నాకు ఆ రెండే తెలుసు: ఎంపీ ఈటల

64చూసినవారు
నాకు ఆ రెండే తెలుసు: ఎంపీ ఈటల
ప్రజల సమస్యల కోసం కొట్లాడడం.. చేతనైనంతలో పనిచేసి పెట్టడం.. ఈ రెండే తనకు తెలిసిన బాధ్యతలని మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ వ్యక్తం చేశారు. ప్రజలు తనను గౌరవించి పార్లమెంటుకు పంపారని, ఆ విశ్వాసానికి తగ్గవిధంగా పనిచేస్తానని హామీ ఇచ్చారు. మోడీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం దేశాన్ని ముందుకు తీసుకెళ్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

సంబంధిత పోస్ట్