రాహుల్‌గాంధీపై ఆరోపణలు చేస్తే సహించను: రేవంత్‌రెడ్డి

77చూసినవారు
రాహుల్‌గాంధీపై ఆరోపణలు చేస్తే సహించను: రేవంత్‌రెడ్డి
తనపై ఆరోపణలు చేస్తే సహిస్తానేమో గానీ.. రాహుల్‌గాంధీపై చేస్తే సహించబోనని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. శుక్రవారం ‘మీట్ ది ప్రెస్’ కార్యక్రమంలో ఆయన మాట్లాడతూ.. ప్రధానిగా ఉన్న మోడీ, రాహుల్ గాంధీపై నిరాధారమైన ఆరోపణలు ఎలా చేస్తారంటూ ప్రశ్నించారు. దేశం కోసం ప్రాణాలు అర్పించిన కుటుంబం నుంచి రాహుల్ గాంధీ వచ్చారన్న విషయం గుర్తు పెట్టుకోవాలన్నారు. ప్రజల్లో భావోద్వేగాలను రెచ్చగొట్టి గెలవడమే మోడీ వ్యూహమని ఆరోపించారు.

సంబంధిత పోస్ట్