తీన్మార్ మల్లన్నకు చెల్లని ఓట్లు

574చూసినవారు
తీన్మార్ మల్లన్నకు చెల్లని ఓట్లు
ఖమ్మం-నల్గొండ-వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతుంది. అత్యధిక ఓట్లతో కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్న ఆధిక్యంలో ఉన్నారు. మల్లన్న-2167, రాకేష్ రెడ్డి-1573 మెజారిటీ ఓట్లతో లీడ్ లో ఉన్నారు. అయితే జై మల్లన్న అంటూ బ్యాలెట్ పేపర్ మీద రాయడంతో అత్యధికంగా ఓట్లు చెల్లకుండా పోతున్నట్టు సమాచారం.

సంబంధిత పోస్ట్