దసరా పండుగకు సొంత ఊర్లకు వెళ్ళేవారు జాగ్రత్త: సీఐ

76చూసినవారు
దసరా పండుగకు సొంత ఊర్లకు వెళ్ళేవారు జాగ్రత్త: సీఐ
జగిత్యాల జిల్లా మెట్ పల్లి సర్కిల్ డివిజన్ పరిధిలోని మెట్ పల్లి, మల్లాపూర్ ఇబ్రహీంపట్నం మండలాలలోని అన్ని గ్రామాల ప్రజలకు మెట్ పల్లి సీఐ నిరంజన్ రెడ్డి దసరా పండుగకు సొంత ఊర్లకు వెళ్ళేవారు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ప్రజలు వారి వారి సొంత ఊర్లకు బంధువుల ఇళ్ళకు గాని వెళ్ళనచో వారి ఇంట్లో బంగారం డబ్బులు ఉంచవద్దని బ్యాంక్ లాకర్లలో పెట్టండని, లేదంటే వెంట తీసుకోని వెళ్లాలని అన్నారు.

సంబంధిత పోస్ట్