రోడ్లు మరమ్మత్తులు చేయండి

570చూసినవారు
రోడ్లు మరమ్మత్తులు చేయండి
మెట్ పల్లి పట్టణంలోని 26 వార్డులలో మిషన్ భగీరథ పైప్ లైన్ ల గురించి సిమెంట్ రోడ్లు గత రెండు సంవత్సరాల నుండి తవ్వారు. నల్ల కనెక్షన్ ఇచ్చిన తర్వాత రోడ్లు అన్ని వదిలి వేయడంతో గుంతలు ఏర్పడి వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఎన్నో యాక్సిడెంట్లు జరుగుచున్న స్థానిక ఎమ్మెల్యే గాని మున్సిపల్ అధికారులు గానీ పట్టించుకునే వారు లేరు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు అన్ని వార్డుల రోడ్లు మరమ్మత్తులు చేయాలని స్థానికులు కోరుతున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్