కార్మిక శాఖ అధికారికి ఫిర్యాదు చేసిన బీడీ కార్మిక సంఘం

56చూసినవారు
కార్మిక శాఖ అధికారికి ఫిర్యాదు చేసిన బీడీ కార్మిక సంఘం
మెట్ పల్లి మండలం వెల్లుల్ల గ్రామ శివారులోని శివాజీ బీడీ ఫ్యాక్టరీలో నాసిరకం తునికాకు నిలిపివేయాలని బీడీ యజమాన్యానికి, కార్మిక శాఖ అధికారికి బుధవారం ఫిర్యాదు చేస్తున్నట్టు బీడీ కార్మిక సంఘం ఏఐటీయూసీ జిల్లా నేతలు ఎండి మౌలాన, సుతారి రాములు, మహమ్మద్ ఉస్మాన్ తెలిపారు.

సంబంధిత పోస్ట్