ఏపీ ఫైబర్‌నెట్‌లో అవసరం లేకున్నా ఉద్యోగాలు

72చూసినవారు
ఏపీ ఫైబర్‌నెట్‌లో అవసరం లేకున్నా ఉద్యోగాలు
ఏపీ ఫైబర్‌నెట్‌ను తన వారికి ఉపాధి కేంద్రంగా మాజీ సీఎం బంధువు, ఎంపీ అవినాష్‌రెడ్డి మార్చేశారు. అవసరం లేకున్నా వందల మందికి ఉద్యోగాలు ఇవ్వాలంటూ సిఫార్సు లేఖలు ఇచ్చారు. ఆ లేఖ తీసుకు రావడమే ఆలస్యమన్నట్లు. సంస్థ అప్పటి ఎండీ మధుసూదన్‌రెడ్డి వారికి పోస్టింగులు ఇచ్చారు. ఫైబర్‌నెట్‌ను సొంత జేబు సంస్థలా వైసీపీ మార్చుకుందనడానికి ఇదే నిదర్శనం. అవసరంగా సిబ్బందిని నియమించడం వల్ల ఆర్థికంగా భారం పెరిగి నష్టాల్లో కూరుకుపోయింది.

సంబంధిత పోస్ట్