ముఖ్యమంత్రి దిష్టిబొమ్మను దగ్ధం చేసిన భాజపా శ్రేణులు

63చూసినవారు
ముఖ్యమంత్రి దిష్టిబొమ్మను దగ్ధం చేసిన భాజపా శ్రేణులు
బాన్సువాడ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో శుక్రవారం రాష్ట్ర బడ్జెట్లో మేనిఫెస్టోకు అనుగుణంగా బడ్జెట్ ప్రకటించినందుకు నిరసనగా బిజెపి నాయకులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ కార్యక్రమంలో అసెంబ్లీ కన్వీనర్ గుడుగుట్ల శ్రీనివాస్, జిల్లా కార్యదర్శి శంకర్ గౌడ్, నాయకులు కోణాల గంగారెడ్డి, హన్మాండ్లు, సాయి రెడ్డి, సాయి కిరణ్, గోపాల్, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్