అభివృద్ధి కార్యక్రమానికి విచ్చేయచున్న స్పీకర్

1779చూసినవారు
అభివృద్ధి కార్యక్రమానికి విచ్చేయచున్న స్పీకర్
బాన్సువాడ నియోజకవర్గం లోని బీర్కూర్ మండలం తిమ్మపూర్ గ్రామం లో రాష్ట్ర శాసనసభ సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి విచ్చేసి రూ. 3 కోట్లతో నూతనంగా అభివృద్ధి చేసిన డివైడర్, సైడ్ డ్రైయిన్స్ తో కూడిన ఫోర్ లైన్ సీసీ రోడ్డు, సెంట్రల్ లైటింగ్ ను ఈరోజు ప్రారంభిస్తారు. ఈ రోజు సాయంత్రం 3 గంటలకు టిఆర్ఎస్ నాయకులు, ప్రజా ప్రతినిధులు, కార్యకర్తలు, హాజరుకాగలరు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్