దసరా దేవి నవరాత్రుల సందర్భంగా దుర్గామాత మాలలు ధరించారు

57చూసినవారు
దసరా దేవి నవరాత్రుల సందర్భంగా దుర్గామాత మాలలు ధరించారు
బాన్సువాడ పట్టణంలోని సంగమేశ్వర కాలనీలో రెండవ రోడ్డుకు దుర్గామాత మండపం గురువారం నిర్వహించారు. దసరా నవరాత్రుల ఉత్సవాల్లో భాగంగా దేవీ నవరాత్రులు పురస్కరించుకొని సంగమేశ్వర కాలనీ హనుమాన్ ఆలయంలో దుర్గామాత మాల ధారణ మహోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున యువకులు, మాలలు ధరించారు.

సంబంధిత పోస్ట్