ప్రధానోపాధ్యాయులు పదవి విరమణ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే

54చూసినవారు
ప్రధానోపాధ్యాయులు పదవి విరమణ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే
కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలంలోని కొయ్యగుట్టలో ప్రధానోపాధ్యాయులు పదవి విరమణ కార్యక్రమానికి ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి అగ్రో ఇండస్ట్రీస్ చైర్మన్ కాసుల బాలరాజ్ హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ జంగం గంగాధర్, మండల విద్యాధికారి నాగేశ్వరరావు, పిట్ల శ్రీధర్, మోహన్ నాయక్, అంజిరెడ్డి, కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్