నస్రుల్లాబాద్: అక్రమంగా తరలిస్తున్న ఆవులను పట్టుకున్న పలు సంఘాల నాయకులు

68చూసినవారు
అనుమతి లేకుండా ఆవులను తరలిస్తున్న ట్రాలి ఆటోను శనివారం రాత్రి కామారెడ్డి జిల్లా నస్రుల్లాబాద్ మండల కేంద్రంలో హిందూ సంఘాల నాయకులతో కలిసి బిజెపి నాయకులు పట్టుకున్నారు. అనంతరం ఆటోను, ఆవులను, ఆవులను తరలిస్తున్న ముస్లిం యువకుని స్థానిక పోలీస్ స్టేషన్లో అప్పగించారు. అక్రమంగా ఎవరైనా ఆవులను తరలిస్తే అడ్డుకుంటామని హిందూ సంఘాల నాయకులు తెలిపారు.

సంబంధిత పోస్ట్