హనుమాన్ స్వాములకు బిక్ష కార్యక్రమం

533చూసినవారు
హనుమాన్ స్వాములకు బిక్ష కార్యక్రమం
జహీరాబాద్ బిజెపి పార్లమెంట్ అభ్యర్థి బీబీ పాటిల్ నియోజకవర్గంలోని హనుమాన్ స్వాములకు గురువారం బిక్ష కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు, అయ్యప్పస్వామి ఆలయ అధ్యక్షుడు జగదీష్ తెలిపారు. ప్రత్యేక పూజల అనంతరం హనుమాన్ స్వాములకు బీబీ పాటిల్ తమ్ముడు కండువాలతో సన్మానం చేసి, ఆశీర్వాదం తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో బీబీ పాటిల్ మనుమడు అక్షయ్ పటేల్, నియోజకవర్గ, మండల బిజెపి శ్రేణులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్