బిచ్కుంద: పేకాట స్థావరంపై పోలీసుల దాడి 9 మంది అరెస్ట్

85చూసినవారు
బిచ్కుంద: పేకాట స్థావరంపై పోలీసుల దాడి 9 మంది అరెస్ట్
కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండలం కందర్ పల్లి గ్రామంలో పేకాట స్థావరాలపై పోలీసులు మంగళవారం దాడి చేశారు. పేకాట ఆడుతున్న 9 మందిని పట్టుకొని అరెస్ట్ చేశారు. మోహన్ రెడ్డి విశ్వసనీయ సమాచారం మేరకు దాడి చేసినట్లు పోలీసులు తెలిపారు. నిందితులను నుండి రూ. 18, 440 నగదును ఐదు బైకులు స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్