కడుపునొప్పి భరించలేక రైతు ఆత్మహత్య

17929చూసినవారు
కడుపునొప్పి భరించలేక రైతు ఆత్మహత్య
కడుపునొప్పి భరించలేక ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన జుక్కల్ మండల కేంద్రంలో చోటుచేసుకుంది. పోలీసులు వివరాల ప్రకారం రామారెడ్డి గ్రామానికి చెందిన ఆరగొండ పెద్ద లింగం (62) కడుపు నొప్పితో బాధపడుతున్నాడు. ఎంతో వైద్యుల దగ్గరికి వెళ్లిన కడుపు నొప్పి తగ్గలేదు దీంతో శనివారం ఓ పొలంలోని వేప చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. భార్య లక్ష్మి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని ఎస్ఐ దర్యాప్తు చేస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్