నిజాంసాగర్ ప్రాజెక్టులోకి భారీగా వరదనీరు 3గేట్ల ఎత్తివేత

83చూసినవారు
ఉమ్మడి జిల్లాల రైతుల వరప్రదాయిని అయిన నిజాంసాగర్ ప్రాజెక్టు రిజర్వాయర్ లోకి శుక్రవారం 21, 500క్యూసెక్కుల భారీ వరద నీరు వచ్చి చేరుతుంది. దీంతో ప్రాజెక్టు లో 1404. 98అడుగుల నీరు మెయింటైన్ చేస్తూ 3గేట్లను ఎత్తి 21, 500క్యూసెక్కుల నీటిని దిగువ మంజీరలోకి వదులుతున్నారు. నిజాంసాగర్ ప్రాజెక్టులోకి ఇన్ ఫ్లో ఇంకా పెరిగే అవకాశం ఉందని నేటి పారుదల శాఖ అధికారులు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్