ఎమ్మెల్యే ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరిక

577చూసినవారు
ఎమ్మెల్యే ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరిక
మహమ్మద్ నగర్ మండలంలోని హసన్పల్లి గ్రామస్తులు పిట్లం కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మంగళవారం జుక్కల్ ఎమ్మెల్యే లక్ష్మి కాంతారావు ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో వెంక గౌడ్, కుర్మా వెంకట్ రాములు , హరిన్, మంగలి రాములు, గోపాల్ , నిఖిల్, సురేష్, లక్ష్మణ్, మొగులయ్య, గుల నారాయణ, దుర్గయ్య, తదితరులు ఉన్నారు.

సంబంధిత పోస్ట్