రెండు పంటలకు సరిపడా నీరు ఉంది

79చూసినవారు
రెండు పంటలకు సరిపడా నీరు ఉందని జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు గురువారం అన్నారు. నిజాంసాగర్ మండలంలోని 12 వరద గేట్ల ద్వారా మూడు గేట్లను ఎత్తి నీటిని విడుదల చేస్తున్న తీరును పరిశీలించారు. విజయవాడ నుంచి వస్తున్న నీటిని నీటిపారుదల శాఖ శివప్రసాద్ ను అడిగి తెలుసుకున్నారు. ఎమ్మెల్యే వెంట మండల అధ్యక్షులు మల్లికార్జున్, నాయకులు తదితరులున్నారు.

సంబంధిత పోస్ట్