ప్రమాదం అంచున ప్రయాణం

58చూసినవారు
ప్రమాదం అంచున ప్రయాణం
నిజాంసాగర్ మండలంలోని ప్రధాన కాల్వ పైన బ్రిడ్జి సైడ్ వాళ్ళు లేకపోవడంతో వాహనదారులు భయాందోళన చెందుతున్నారు. ఈ రహదారి గుండా రోజు వందలాది వాహనాలు తిరుగుతుంటాయి. ఇప్పటికైనా అధికారుల స్పందించి సైడ్ వాళ్ళు ఏర్పాటు చేయాలని వాహనదారులు శుక్రవారం కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్