తాండూరులో నీటి కుంటలో పడి వ్యక్తి మృతి

72చూసినవారు
తాండూరులో నీటి కుంటలో పడి వ్యక్తి మృతి
కామారెడ్డి జిల్లా నాగిరెడ్డిపేట మండలం తాండూర్ గ్రామానికి చెందిన పల్లె పద్మయ్య (43)అనే వ్యక్తి గ్రామానికి చెందిన నీటి కుంటలో పడి మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. గత కొద్ది రోజులు క్రితం పద్మయ్య కనిపించకపోవడంతో కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. శనివారం గ్రామానికి చెందిన నీటి గుంటలో మృతి చెందినట్లు పద్మయ్య కనిపించాడు. ఈ మేరకు పోలీసులు విచారణ చేపట్టారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్