చేపల పెంపకంపై లబ్ధిదారులకు అవగాహన

55చూసినవారు
చేపల పెంపకంపై లబ్ధిదారులకు అవగాహన
నాగిరెడ్డిపేట మండల కేంద్రంలోని మహిళా సమైక్య కార్యాలయంలో చేపల పెంపకం లబ్ధిదారులతో గురువారం డిపిఎం రమేష్ బాబు అవగాహన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చేపల పెంపకం ప్రాజెక్టు చేపట్టి ఎంతోమంది లాభాలను గడిస్తున్నారని తెలిపారు. చేపల పెంపకం యూనిట్ పొందిన వారికి ప్రభుత్వం నుండి 30% రాయితీ లభిస్తుందని లబ్ధిదారులకు సూచించారు.

సంబంధిత పోస్ట్