ఎంపీ ఎన్నికల్లో ఎల్లారెడ్డి గడ్డపై కాంగ్రెస్ జెండా

558చూసినవారు
ఎంపీ ఎన్నికల్లో ఎల్లారెడ్డి గడ్డపై కాంగ్రెస్ జెండా
జహీరాబాద్ ఎంపీ ఎన్నికల్లో ఎల్లారెడ్డి గడ్డపై కాంగ్రెస్ జెండా ఎగురవేస్తాం అని ఎల్లారెడ్డి ఎమ్యెల్యే మదన్ మోహన్ రావు ధీమా వ్యక్తం చేశారు. ఆదివారం ఎమ్యెల్య ఆధ్వర్యంలో నాగిరెడ్డి పేట్ మండలంలో బైక్ ర్యాలీని మహిళలు తిలకం దిద్ది బైక్ ర్యాలీ ప్రారంభించారు. ఎమ్యెల్యే మాట్లాడుతూ. జహీరాబాద్ ఎంపీ పీఠం కాంగ్రెస్ ఖాతాలోకి వస్తుందని జోస్యం చెప్పారు. బైక్ ర్యాలీలో కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్