భారీ వర్షాలకు ఎల్లారెడ్డి మండలంలోని పలు గ్రామాలలో కూలిపోయిన ఇళ్లను, సోమవారం ఎమ్మెల్యే మదన్ మోహన్ ఆదేశాల మేరకు కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు కురుమ సాయిబాబా, కాంగ్రెస్ నేతలతో కలిసి పరిశీలించారు. మండలంలోని బిక్కనూర్లో బ్యాగరీ అత్తయ్య, లక్ష్మీసంగమేశ్వర్ కూలిను ఇండ్లను పరిశీలించారు. శిథిలావస్థలలో ఉన్న ఇళ్లలో ఉండరాదని, పునరవాస కేంద్రాలకు వారిని తరలించారు. వివరాలను ఎమ్మెల్యే కు అందచేస్తాం అన్నారు.