కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండల కేంద్రంలో ని రాజుల గ్రామంలో సిడిపి ఫండ్స్ తో సిసి రోడ్ పనులను గురువారం జుక్కల్ శాసనసభ్యులు తోట లక్ష్మీకాంతరావు ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యే గారి సమక్షంలో రాజుల గ్రామ ఉప సర్పంచ్ హనుమంతరావు టిఆర్ఎస్ నుండి కాంగ్రెస్ పార్టీలో చేరారు. వారిని ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు కాంగ్రెస్ కండువా వేసి ఆహ్వానించారు.