ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: ఎమ్యెల్యే

50చూసినవారు
తెలంగాణ రాష్టంలో రెండు రోజులపాటు భారీ వర్షాల ఉన్నందున ఎల్లారెడ్డి సెగ్మెంట్ ప్రజలు చాలా అప్రమత్తంగా ఉండాలని ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు అన్నారు. ఆదివారం మాట్లాడుతూ. కామారెడ్డి జిల్లాలో రెడ్ అలెర్ట్ ఉందని అత్యవసరమైతే తప్ప ప్రజలు బయటకు రావద్దన్నారు. పలు మండలాలలో ఉన్న తన అధికారిక కార్యక్రమాలు రద్దు చేసుకున్నట్లు వెల్లడించారు.

సంబంధిత పోస్ట్