బాలల పరిరక్షణ కమిటీ

1062చూసినవారు
బాలల పరిరక్షణ కమిటీ
కరీంనగర్ జిల్లా రామడుగు మండలం గోపాల్ రావు పేట గ్రామంలో బుధవారం గ్రామ బాలల పరిరక్షణ కమిటీని సర్పంచి అధ్యక్షతన గ్రామపంచాయతీ పరిధిలో నిర్వహించడం జరిగింది. ఈ కమిటీ ముఖ్య ఉద్దేశ్యము వదిలివేయబడిన, పారిపోయిన పిల్లలు, బాల కార్మికులు, వీధి బాలలు, భిక్షాటన చేస్తున్న పిల్లలు, మత్తు పదార్థాలు, అక్రమ రవాణాకు గురి అవుతున్న పిల్లలు తదితర పిల్లలకు కావలసిన సంరక్షణ బాధ్యతలను కమిటీ నిర్వహిస్తుంది అన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్