ప్రభుత్వ పాఠశాలల్లో సమస్యలు ఉంటే తెలియజేయండి : జడ్పీ సీఈఓ

55చూసినవారు
ప్రభుత్వ పాఠశాలల్లో సమస్యలు ఉంటే తెలియజేయండి : జడ్పీ సీఈఓ
బోయినిపల్లి కార్యాలయములో గ్రామ పంచాయతి స్పెషల్ ఆఫీసర్స్, పంచాయతీకార్యదర్శులు, మండలములోని స్కూల్ హెడ్ మాస్టార్స్, గ్రామాల వారీగా వి వో లు, లకు అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ, పాఠశాల లోని సమస్యలపై బుధవారం అవగాహన కల్పించినారు. ఏమైనా సమస్యలు ఉంటే కమిటీ తెలియచేయుటకు తగు సూచనలు జారీ చేసి యున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్